కేంద్ర కేబినేట్ లో యువతకు పెద్దపీఠ

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేసింది. ఇందుకోసం గట్టి కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, అనుభవం.. ఇలా

Read more

తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌’కు 6నెలల జైలు శిక్ష

బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో ఖైరతాబాద్‌ తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ను ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా తేల్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్‌కు జైలు శిక్ష

Read more

మోడీ టీంలో కొత్తగా 43 మంది

కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 43 మంది మంత్రులు వచ్చేశారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. సాయంత్రం

Read more

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హిమాన్షు

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్. ఆయన్ని తెరాస శ్రేణులు బాగా ఫాలో అవుతుంటాయ్. భవిష్యత్ నాయకుడిగా చూస్తుంటారు. ఇక హిమాన్షు బర్త్ డే వచ్చిందంటే..

Read more

సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన.. షెడ్యూల్ ఇదే !

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈరోజు సిరిసిల్లలో సీఎం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పర్యటన షెడ్యూల్ ని ఓ సారి పరిశీలిస్తే..  ఉదయం

Read more

‘వైఎస్ఆర్’ ఎవరివాడు ?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ‘వైఎస్ఆర్’ కీలకంగా మారాడు. ఆయన ఎవరివాడు ? అనే వాదన తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో కాంగ్రెస్ పార్టీని వరుసగా

Read more

జల వివాదం.. వ్యూహాం మార్చిన కేసీఆర్ !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. అది కాస్త విద్యుత్ వివాదంగా టర్న్ తీసుకుంది. అన్ని ప్రాజెక్టుల వద్ద పోలీసుల పహారా వరకు వెళ్లింది. మరోవైపు

Read more

కొత్త నియోజకవర్గానికి మారనున్న రేవంత్ రెడ్డి !

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో తన

Read more

కేసీఆర్ అనుమతితోనే రాయలసీమ ప్రాజెక్టు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. రాయలసీమ ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఏపీ మంత్రులు

Read more

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై యుద్ధం ప్రకటించారు. వారి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని ప్రకటించారు. 2018 అసెంబ్లీ

Read more