మునుగోడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని

Read more

మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. కానీ.. !

 ఆఖరి రౌండ్‌ వరకూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా కొనసాగిన మునుగోడు ఉప ఎన్నిక పోరులో గులాబీ పార్టీ గెలిచింది. బీజీపీపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌

Read more

మునుగోడు బరిలో 47 మంది

మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను

Read more

మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చండూరులో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రూ.వేలకోట్ల

Read more

కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌

Read more

బ్రేకింగ్ : మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు

Read more

రాజగోపాల్ రెడ్డి రేటు రూ.22 వేల కోట్లు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తన రాజీనామాతోనే మునుగోడుకు నిధులు వస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న అన్నింటిని ప్రభుత్వం క్లియర్ చేస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్పగా

Read more

కామ్రెడ్స్ .. ఈ లాజిక్ మరిచారా ?

వామపక్ష పార్టీలు పోరాటాలే ఊపిరిగా పని చేస్తాయి. ప్రజా ఉద్యమాలే.. ఆ పార్టీల జెండా, ఎజెండాలు. అయితే కనీసం నిరసన తెలిపేందుకు కూడా వీలు లేకుండా ధర్నా

Read more

బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ కోసం మోసపోవద్దు

బీజేపీ మహిళా నేత విజయశాంతి కి ఇటీవల అలిగిన ఫలితం దక్కింది. ఆదివారం మునుగోడులో బీజేపీ నిర్వహించిన సమరభేరి సభలో ఆమెకు మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో

Read more

కేసీఆర్‌ అవినీతి చిట్టా విప్పబోతున్న అమిత్ షా ?

మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం హీటెక్కుతున్నది. నిన్నటి ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాలో తమ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.

Read more