బ్రేకింగ్ : తెలంగాణలో మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఆరేంజ్, గ్రీన్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూమద్యం అమ్మకాలకి అనుమతులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. రేపటి నుంచే మద్యం

Read more

పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటలపాటు

Read more

మే15 తర్వాత తెలంగాణలో సడలింపులు

మూడో విడత లాక్ డౌన్ భాగంగా కేంద్రం భారీగానే సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరేంజ్, గ్రీన్ జోన్లలో మద్యం షాపులకి అనుమతులు ఇచ్చింది. రెడ్ జోన్లలోనూ కొన్ని

Read more

బ్రేకింగ్ : తెలంగాణలో మే29 వరకు లాక్ డౌన్ పొడగింపు

కరోనా కట్టడి విషయంలో కేంద్రాన్ని మించి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ని కేంద్రం మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే

Read more

ఆగస్టుకే కరోనా వాక్సిన్ : కేసీఆర్ 

రాష్ట్రంలో కరోనా వాక్సిన్ తయారీ కోసం సీరియస్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నాటికే వాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. దేశానికి, ప్రపంచానికి

Read more

తెలంగాణలో కొత్తగా 11 కేసులు

తెలంగాణలో కొత్తగా 11 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపు 7గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన

Read more

లైవ్ : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. లాక్‌డౌన్ పొడగింపు, లాక్‌డౌన్ సడలింపులు, మద్యం షాపులకి అనుమతి, పరీక్షల నిర్వహణ.. తదితర విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Read more

తెలంగాణలో లాక్‌డౌన్ మే28 వరకు ?

తెలంగాణలో రెండో విడత లాక్‌డౌన్ ఈ నెల 7తో ముగియనుంది. ఇప్పటికే కేంద్రం ఈనెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందున.. దీన్ని అనుసరిస్తూనే రాష్ట్రంలోనూ

Read more

బండి మరో డౌటు

తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడంపై తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కరోనా నిర్థారణ పరీక్షలని తగ్గించింది. అందుకే కరోనా

Read more

అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి : జగదీశ్వర్ రెడ్డి

లాక్‌డౌన్‌ను రోజువారీ జీవితంలోనూ అలవర్చుకోవాలన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కరోనా వైరస్‌ నిరోధానికి ఉపయోగించే మూడువేల లీటర్ల శానిటైజర్‌తో పాటు మూడువేల మాస్క్‌లను ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు సోమవారం

Read more